వార్తలు

రైతు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది – రేవంత్ రెడ్డి

0

➤ నిన్న వడ్ల కుప్ప మీద తనువు చలించిన రైతు బీరయ్య కొడుకు రాజేందర్ తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పిన రేవంత్ రెడ్డి

➤ కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన చిన్న బీరయ్య 10 రోజులుగా వడ్లు అమ్ముకోవడానికి వచ్చి గుండె ఆగి మరణించిన విషయం తెలిసిందే

➤  ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాష్ రెడ్డి గ్రామానికి వెళ్లి బీరయ్య కుటుంబ సభ్యులతో రేవంత్ రెడ్డి చేత ఫోన్ లో మాట్లాడించారు.

➤ ఈ సందర్భంగా బీరయ్య కొడుకు రాజేందర్ తో రేవంత్ రెడ్డి మాట్లాడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

➤ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

➤ రాష్ట్రంలో రైతులు అధైర్య పడవద్దు అని కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని రైతుల సమస్యల పరిష్కారం కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో ఉద్యమిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.

 

Also Read : ధాన్యం కొనుగోలులో చీకటి ఒప్పందాలు ?

Leave Your Comments

కొత్త సంస్కరణలతో ముందడుగు…

Previous article

ఫుడ్ ప్రాసెసింగ్ లో పెట్టుబడులు ఎంత వరకు లాభం….

Next article

You may also like