వార్తలు

వరల్డ్ పల్సెస్ డే గోడపత్రికను విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

0

మంత్రుల నివాస సముదాయంలో వరల్డ్ పల్సెస్ డే గోడపత్రికను విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు,పాల్గొన్నారు వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి,సీఈఓ క్యాతి నరవణే,ఎఫ్ టి సీఐఐ ప్రతినిధుల బృందం

పప్పుధాన్యాలకు ప్రాధాన్యత పెరగాలి

  • మాంసాహారం తరువాత అత్యధిక ప్రోటీన్లు ఉండేది పప్పుధాన్యాలలోనే
  • 20 నుండి 25 శాతం ప్రోటీన్లు ఉంటాయి.
  • వరి కన్నా మూడింతలు,గోధుమ కన్నా రెండింతలు ప్రోటీన్లు ఎక్కువుంటాయి.
  • ప్రపంచంలో అత్యధికంగా పప్పుధాన్యాలు పండేది మన దేశంలోనే
  • ప్రతి ఏటా 20 నుండి 22మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది.
  • కాగా దేశ అవసరాల నిమిత్తం రెండు నుండి మూడు మిలియన్ టన్నుల పప్పుధాన్యాలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం.
  • పప్పుధాన్యాలప్రాధాన్యతను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది తెలంగాణలో 10.8 లక్షల ఎకరాలలో కంది సాగును ప్రోత్సహించారు
  • మన రాష్ట్ర నేలలు,వాతావరణ పరిస్దితులు పప్పు ధాన్యాల సాగుకు అనుకూలం
  • నీటి ఎద్దడికి తట్టుకుని నిలబడతాయి…కాబట్టి రైతులు కందితో పాటు పప్పు శనగ,పెసర,మినుము తదితర పంటలు మరింతగా సాగు చేసి ఉత్పత్తి,ఉత్పాదకతను పెంచాలి
  • పప్పు ధాన్యాల ప్రాధాన్యత పై ఈ నెల 10న వరల్డ్ పల్సెస్ డే నిర్వహించినున్న సందర్భంగా ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ కామర్స్&ఇండస్ట్రీ సంస్డకు,ప్రతినిధులకు అభినందనలు
  • మంత్రుల నివాస సముదాయంలో వరల్డ్ పల్సెస్ డే గోడపత్రికను విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు,పాల్గొన్నారు వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి,సీఈఓ క్యాతి నరవణే,ఎఫ్ టి సీఐఐప్రతి నిధుల బృందం

 

Leave Your Comments

కేంద్రం రైతుల కోసం విడుదల చేసిన 2021 – 22 బడ్జెట్

Previous article

రైతుబజార్ల నిర్వహణపై బోయిన్ పల్లి మార్కెట్ లో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

Next article

You may also like