వార్తలు

ప్రపంచ పల్సెస్ దినోత్సవం సందర్భంగా రెడ్ హిల్స్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు

ప్రపంచ పల్సెస్ దినోత్సవం సందర్భంగా రెడ్ హిల్స్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు చిరుధాన్యాలు, పప్పుదినుసులే ఆరోగ్యానికి శ్రేయస్కరం ప్రాచీన ఆహార అలవాట్లే ...
వార్తలు

మిరప పంటకు ఇక పురుగుమందులు వాడనవసరం లేదు..

రైతులు రేయింబవళ్లు పొలాల్లో కష్టపడి పంటను పండిస్తారు, కావున వాళ్లకి అన్నం విలువ తెలుస్తుంది. హోటళ్ళ లోనో, ఫంక్షన్లలోనో వృధాగా పడేస్తున్న ఆహార పదార్థాలను చూస్తే రైతు మనసు చివుక్కుమంటుంది. వేలకు ...
వార్తలు

క్యాబేజి మరియు కాలీప్లవర్ పంటలలో సస్యక్షణ

కూరగాయల్లో పురుగుల తాకిడి పెరిగింది. వీటిని నియంత్రించడానికి రసాయనాల వాడకం తప్పనిసరి అయింది.  దీనితోపాటు ఆధికంగా దిగుబడి ఇచ్చే రకాలు, సంకరజాతి రకాలు ప్రవేశపెట్టడం వల్ల ఉత్పతులు గణనీయంగా పెరిగాయి. విచక్షణా ...
వార్తలు

పొన్నగంటి ఆకుతో ఆరోగ్య ప్రయోజనాలు

మనం సాధారణంగా పొన్నగంటి ఆకులతో పప్పు, కూర వంటలు చేసుకుని తింటుంటాం. కానీ చాలా మందికి దీని వల్ల కలిగే ఉపయోగాలు తెలియవు. ఎప్పుడూ కూడా ఆకుకూరల్లో చాలా పోషక విలువలు ...
వార్తలు

పీఎం కిసాన్ స్కీమ్ కొత్త రూల్స్..

మోదీ సర్కార్ రైతుల కోసం ప్రత్యేక స్కీమ్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అదే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ స్కీమ్ లో రూల్స్ మారాయి. ఈ స్కీమ్ లో ...
వార్తలు

కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు శుభవార్త..

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకానికి 2021 – 2022 ఆర్థిక సంవత్సరానికి రూ.16,000 కోట్లు కేటాయించింది. 2020 – 2021 ఆర్థిక ...
వార్తలు

తీగ జాతి కూరగాయల పంటలలో సస్యరక్షణ

పందిరి (తీగ) కూరగాయలు (కాకర, బీర, దోస, గుమ్మడి, బూడిద గుమ్మడి) పంటలలో సస్యక్షణ: ఎండా కాలంలో లోతుగా దుక్కి దున్నుకోవాలి. వరి పంటతో పంటమార్పిడి చేయాలి. మిథైల్ యూజినాల్ + ...
వార్తలు

నువ్వులతో ఆరోగ్య లాభాలు..

భారతీయ వంటిళ్లలో నువ్వుల్ని అధికంగా వాడుతుంటాం. వంటల్లో కాకుండా.. మాములుగా  నువ్వుల ఉండలు, నువ్వుల పొడి  చాలా రకాలుగా వీటికి ఉపయోగిస్తుంటాం. నువ్వులు రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ...
వార్తలు

బచ్చలికూర మొక్కలతో ఈ – మైయిల్స్ ..

ఇంటర్నెట్ నుంచే కాదు మొక్కల నుంచి కూడా ఈమైయిల్స్ పంపుకోవచ్చు అంట.. మొక్కల ద్వారా ఈమైయిల్స్ ఎలా పంపుతారు అని అనుకుంటున్నారా..అదేలా అంటే కొత్త టెక్నాలజీ ద్వారా ఇది సాధ్యమంట. బచ్చలి ...
వార్తలు

సేంద్రియ వ్యవసాయం చేస్తున్న 104ఏళ్ల రైతు పాపమ్మాళ్ కి పద్మశ్రీ అవార్డు..

కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం దక్షిణాదిలోనే మొట్ట మొదటిదన్నవిషయం తెలిసిందే. ఈ విద్యాసంస్ద 50 సం.ల క్రితం నుంచే రైతులకు సేంద్రియ వ్యవసాయాన్ని నేర్పిస్తూ ఉంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం 104ఏళ్ల పాపమ్మాళ్ ...

Posts navigation