వార్తలు

హైదరాబాద్ సేంద్రియ మేళా వాయిదా..

0

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో మార్చి 29, 30, 31 తేదీల్లో జరగాల్సిన సేంద్రియ మేళా, సదస్సులను వాయిదా వేసినట్లు రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ డా. వై. వెంకటేశ్వర్ రావు తెలిపారు.

Leave Your Comments

అరటి తోటకు రక్షణగా ఓ రైతు ఏర్పాటు చేసిన కాగితపు గొడుగులు…

Previous article

పండ్లు, కూరగాయలను పాడవకుండా కాపాడే గుడారం..

Next article

You may also like