తెలంగాణవార్తలు

రైతు భరోసా నిధుల జమ – మంత్రి తుమ్మల

0
Minister Tummala Nageswara Rao
Minister Tummala Nageswara Rao
  •  3 ఎకరాల వరకు రైతు భరోసా నిధుల జమ
  •  ఈ రోజు 1551.89 కోట్లు విడుదల
    ఈ రోజు 3 ఎకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాలలోకి ఎకరానికి 6 వేల చొప్పున రైతు భరోసా నిధుల జమ చేయడం జరిగిందని, అందుకోసం 1551.89 కోట్లు విడుదల చేశామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు తెలిపారు. 10.45 లక్షల మంది రైతులకు సంబంధించిన 25.86 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికి రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఈ సందర్భంగా మంత్రిగారు పేర్కొన్నారు.
Leave Your Comments

‘జాబ్స్ టియర్స్’.. కొత్త మిల్లెట్ పంట!

Previous article

వ్యవసాయ రంగంలో ఏఐ ( AI ) వినియోగం-మంత్రి తుమ్మల

Next article

You may also like