తెలంగాణవార్తలు

తెలంగాణ కాంగ్రెస్ కిసాన్ రచ్చబండ తేదీలు ఇవే..

0
congress kisan rachabanda

congress kisan rachabanda

congress kisan rachabanda తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమం చేపట్టనుంది. కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కిసాన్ రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ప్రకటించారు. ఈ రోజు గాంధీ భవన్లో ఎర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్వేష్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. అయితే కాంగ్రెస్ కిసాన్ రచ్చబండ కార్యక్రమ తేదీలను కూడా ప్రకటించారు.

24న ఉదయం 11 గంటలకు మెదక్ Medak జిల్లాలో రైతులతో రచ్చబండ అనంతరం కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంతో ముఖాముఖీ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు సిద్దిపేటలో రైతులతో రచ్చబండ అనంతరం కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంతో ముఖాముఖీ జరుగుతుంది. ఆ రాత్రి సిద్దిపేటలోనే బస చేయనున్నారు.

25వ తేదీ ఉదయం 11 గంటలకు సిరిసిల్ల Sirisilla లో రైతులతో రచ్చబండ అనంతరం కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంతో ముఖాముఖీ జరగనుంది. అదేరోజు 3 గంటలకు కరీంనగర్లో రైతులతో రచ్చబండ అనంతరం కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంతో ముఖాముఖీ జరుగుతుంది. ఆ రాత్రి సిద్దిపేటలోనే బస చేయనున్నారు.

warangal

27వ తేదీ తేదీన ఉదయం 11 గంటలకు వరంగల్ అర్బన్ Warangal Urban  ప్రాంతంలో రైతులతో రచ్చబండ అనంతరం కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంతో ముఖాముఖీ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్ రురల్ లో రైతులతో రచ్చబండ అనంతరం కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంతో ముఖాముఖీ జరుగుతుంది. ఆ రాత్రి హన్మకొండలో బస చేయనున్నారు.

khammam

28వ తేదీ ఉదయం 11 గంటలకు ఖమ్మంలో Khammam రైతులతో రచ్చబండ అనంతరం కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంతో ముఖాముఖీ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలో రైతులతో రచ్చబండ అనంతరం కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంతో ముఖాముఖీ జరుగుతుంది. ఆ రాత్రి కొత్తగూడెంలో బస చేయనున్నారు. అయితే 29 వ తేదీన కూడా కొత్తగూడెంలో 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు రైతులతో రచ్చబండ కార్యక్రమం జరగనుంది.

30వ తేదీ ఉదయం 11 గంటలకు మహబూబాబాద్ Mahabubabad లో రైతులతో రచ్చబండ అనంతరం కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంతో ముఖాముఖీ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు భూపాలపల్లిలో రైతులతో రచ్చబండ అనంతరం కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంతో ముఖాముఖీ జరుగుతుంది.

peddapalli

జనవరి 1వ తేదీన ఉదయం 11 గంటలకు పెద్దపల్లిలో Peddapalli  రైతులతో రచ్చబండ అనంతరం కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంతో ముఖాముఖీ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు మంచిర్యాలలో రైతులతో రచ్చబండ అనంతరం కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంతో ముఖాముఖీ జరుగుతుంది.

జనవరి 2వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్మల్ జిల్లా Nirmal District  ఖానాపూర్లో రైతులతో రచ్చబండ అనంతరం కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంతో ముఖాముఖీ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు జగిత్యాలలో రైతులతో రచ్చబండ అనంతరం కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంతో ముఖాముఖీ జరుగుతుంది.

nizamabad

జనవరి 3వ తేదీన ఉదయం 11 గంటలకు నిజామాబాద్ Nizamabad జిల్లాలో రైతులతో రచ్చబండ అనంతరం కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంతో ముఖాముఖీ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కామారెడ్డిలో రైతులతో రచ్చబండ అనంతరం కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంతో ముఖాముఖీ జరుగుతుంది. Telangana Congress Rachabanda

Leave Your Comments

హిమాచల్ ప్రదేశ్‌లో 21 కోట్లు పైగా ఖరీదు చేసే దున్నపోతు

Previous article

గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న వంటనూనె ధరలు

Next article

You may also like