ఆంధ్రప్రదేశ్

పశువుల సంరక్షణకు మందులు పంపిణీ చేసిన – మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్ర వ్యాప్తంగా పశువుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా నట్టల నివారణ మందులు ఉచితంగా ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళిలో లాంచనంగా ...
ఆంధ్రప్రదేశ్

కొత్తగా పండ్ల తోటల పెంపకానికి భూసార పరీక్షలు

పండ్ల మొక్కలు వ్యవసాయ పంటల వలే కాకుండా ఏపుగా పెరిగి దృఢంగా ఉండి దీర్ఘకాలం దిగుబడిస్తాయి. ఈ మొక్కలు పొడవైన మరియు బలమైన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. అందుకే పండ్ల ...
ఆంధ్రప్రదేశ్

పొన్నూరు నియోజకవర్గంలోని రైతాంగానికి “కిసాన్ డ్రోన్”అందించిన ధూళిపాళ్ళ

వ్యవసాయ యాంత్రీకరణ, నూతన సాంకేతికత అందిపుచ్చుకునేందుకు యువ రైతులు ముందుకురావాలని పిలుపునిచ్చిన పొన్నూరు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో లబ్ధిదారులకు ...
ఆంధ్రప్రదేశ్

రైతులకు 90% రాయితీపై వేరుశనగ విత్తనాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ఖరీఫ్ పంట సీజన్‌ కోసం రైతులకు శుభవార్త చెప్పింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని చిన్న, మధ్య తరహా రైతులకు 90% శాతం రాయితీపై వేరుశనగ విత్తనాలను ...
ఆంధ్రప్రదేశ్

శుభ్రపరుస్తు గ్రేడింగ్  చేసే యంత్రం(నిమ్మ, బత్తాయి, టమాటో రైతులకు సులభంగా గ్రేడింగ్  చేసుకోడానికి తయారు చేసే యంత్రం)

 యంత్రంఅవసరంఎందుకు :- ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని రైతులు పండ్లను శుభ్రపరచడం మరియు వాటిని పరిమాణం ప్రకారం వర్గీ కరించడం కోసం ఎక్కువగా కూలీలపై ఆధారపడుతున్నారు. అయితే, కూలీల కొరత మరియు పెరుగుతున్న శ్రమ ...
ఆంధ్రప్రదేశ్

భూసార పరీక్షా ఫలితాలను తెలుసుకోవడం ఎలా ?

నేల ఉదజని సూచిక :- భూమి రసాయనిక స్థితిని, మొక్కలకు వివిధ పోషకాల అందుబాటును ఉదజని సూచిక ద్వారా తెలుసుకోవచ్చు. మట్టి నమూనా ఉదజని సూచిక ఆధారంగా భూములను ఆమ్ల నేలలు, ...
ఆంధ్రప్రదేశ్

వేసవిలో  పంటలు మరియు పశు పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఉష్ణోగ్రతలో పెరుగుల వలన పంట పెరుగుదల, దిగుబడి తగ్గుతాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటలలో పెరుగుదల మందగించడం, రసంపిల్చే పురుగులు మరియు వేరు ఎండు తెగుళ్ళ  ఉధృతి పెరగడం, ఆకులు మాడిపోవడం ...
ఆంధ్రప్రదేశ్

సమస్యాత్మక  పాలచౌడు నేలలు మరియు నల్లచౌడు నేలల సవరణ  యాజమాన్యం

సమస్యాత్మక నేలలు అనగా నేలలలో వున్న కొన్ని అవలక్షణాల వల్ల పంటలు పండించడానికి అనుకూలమైనది కాకుండా ఉంటే అటువంటి నేలలను సమస్యాత్మక నేలలు అంటారు. భారత దేశం మొత్తం మీద ఇటువంటి ...
ఆంధ్రప్రదేశ్

పూల పంటలకు బెడదగా మారుతున్న మొగ్గ ఈగ  (Blossom midge) కాంటారినియా మాకులిపెన్నిస్

పుష్ప పంటలలో ఉత్పత్తిని ప్రభావితం చేసే ప్రధానంగా పురుగులలో మొగ్గ ఈగ ముఖ్యమైనది .మొగ్గ ఈగ (సెసిడోమైడియి) కుటుంబానికి చెందిన ఈగ. ఇవి ప్రధానంగా మల్లె ,నేల సంపంగి , గులాబీ ...
ఆంధ్రప్రదేశ్

రైతుకు గౌరవం దక్కిన రోజే  భారతదేశం అభివృద్ధి చెందినది అని చెప్పవచ్చు 

ఐఏఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు గారి ఇంటర్వ్యూ     1965 అక్టోబరు 4న ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా అనిగండ్లపాడులో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన శ్రీనివాసరావు, వ్యవసాయంపై మక్కువతో రైతులకు ...

Posts navigation