ఆంధ్రప్రదేశ్

మిరప పంట కోత అనంతరం పాటించాల్సిన మెళకువలు

మన దేశము సుగంధద్రవ్యాల ఉత్పత్తి మరియు ఎగుమతులలో ప్రపంచంలోనే  మొదటి  స్థానంలో ఉంది. 2023-24 సంవత్సరంలో మన దేశంలో సుమారు 4.76 మిలియన్ హెక్టార్లలో  వివిధ రకాల సుగంధ ద్రవ్యాల పంటలను ...
ఆంధ్రప్రదేశ్

వేరుశెనగ తవ్వే యంత్రం (డిగ్గర్)

నూనెగింజల పంటలలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట వేరుశెనగ. ఇది ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ లో 8.23 లక్షలహెక్టార్లు తెలంగాణ లో 1.37 లక్షల హెక్టర్స ల విస్తీర్ణంలో సాగవుతున్నది. ఆంధ్రప్రదేశ్ కర్నూల్, ...
అంతర్జాతీయం

ప్రకృతి సేద్యానికి అమెరికా సంస్థల సహకారం

ప్రకృతి వ్యవసాయంపై రైతు సాధికార సంస్థతో కలిసి పనిచేసేందుకు త్వరలో ఒప్పందం సాగు, ఉత్పత్తి, సాకేంతికత, మార్కెటింగ్ వంటి అంశాల్లో సాయం రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని పెద్దఎత్తున ప్రమోట్ చేస్తోంది. ...
ఆంధ్రప్రదేశ్

మిర్చి రైతులకు లబ్దిచేకూర్చేందుకే ఎం.ఎస్.పి.ని ఖరారు చేయలేదు: మంత్రి అచ్చెన్నాయుడు

బహిరంగ మార్కెట్ లో మిర్చికి డిమాండు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినట్లైతే రైతులు నష్టపోతారు అనే ఉద్దేశ్యంతో మిర్చికి ఇప్పటి వరకూ కనీస మద్దతు ధర ప్రకటించలేదని ...
ఆంధ్రప్రదేశ్

రబీలో సాగు చేసే నూనెగింజల పంటల్లో కలుపు యాజమాన్యం

రెండు తెలుగు రాష్ట్రాల్లో రబి సీజన్లో  ప్రధానంగా నూనెగింజల పంటలైనటువంటి వేరుశనగ, నువ్వులు మరియు ప్రొద్దుతిరుగుడును అరుతడి పంటలుగా సాగు చేస్తుంటారు. ఈ పంటల్లో దిగుబడులను ప్రభావితం చేసే అంశాల్లో  కలుపు ...
ఆంధ్రప్రదేశ్

డ్రాగన్ ఫ్రూట్ ఉప ఉత్పత్తుల ఉపయోగం – ఆంధ్రప్రదేశ్ రైతులకు అదనపు ఆదాయం

డ్రాగన్ ఫ్రూట్ పండ్లను కేవలం తాజా ఫలాలుగా లేదా వైన్ తయారీలో ఉపయోగించడం కాకుండా, పండు ప్రాసెసింగ్ లో ఏర్పడే ఉప ఉత్పత్తుల ను (byproducts) కూడా సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ...
ఆంధ్రప్రదేశ్

వరి మాగాణుల్లో జీరో టిల్లేజ్ పద్ధతిలో పొద్దుతిరుగుడు సాగు

తెలంగాణలో ప్రస్తుతం నీటి వసతి సౌకర్యం పెరగడం వల్ల రైతులు వానాకాలం మరియు యాసంగి రెండు కాలాల్లోను వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల వరి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ...
ఆంధ్రప్రదేశ్

సీడ్ డ్రిల్ తో విత్తె వరి సాగు ద్వారా అధిక లాభాన్ని అర్జించిన రైతు విజయ గాధ

వరి పంటను ఎక్కువ శాతం రైతులు నాటు వేసే విధానంలో సాగు చేస్తూ ఉంటారు. అయితే, గత కొన్ని సంవత్సరాలు చూసుకున్నట్లయితే వాతావరణ మార్పులు, కూలీల కొరత, పెరుగుతున్న నారుమడి యాజమాన్యం, ...
ఆంధ్రప్రదేశ్

డ్రోన్లతో రసాయనాల పిచికారీ- సందేహలు మరియు సమాధానాలు

డ్రోన్‌ అనేది మానవ రహిత వైమానిక వాహనం, ఇది ఆటో పైలెట్‌ మరియు జిపిఎస్‌ కోఆర్డినేటర్ల సహాయముతో ముందుగా సెట్‌ చేసిన ఎత్తులో, వేగంతో మరియు  సరైన దిశలో ఎగురుతుంది. డ్రోన్ల ...
ఆంధ్రప్రదేశ్

బయోఎంజైమ్ల స్థిరీకరణతో మట్టిలో నిల్వ నాణ్యతను పెంపొందించడం పరిచయం

ఈనాటి వ్యవసాయంలో మట్టి ఉత్పాదకతను మెరుగు పరచడం ప్రధాన లక్ష్యం. దీనిలో భాగంగా రసాయన ఎరువులపై ఆధారపడకుండా, ప్రకృతి ఆధారిత పద్ధతుల్ని అవలంభించడం ద్వారా మట్టిని పరిరక్షించడం అవసరం. ఈ క్రమంలో ...

Posts navigation