తెలంగాణవార్తలువ్యవసాయ పంటలు

పామ్ ఆయిల్ రైతులతో ముచ్చటించిన మంత్రులు

0

సిద్దిపేట జిల్లా, కొహెడ మండలం, సముద్రాల గ్రామంలో కోముర రెడ్డి పామ్ ఆయిల్ తోటను సందర్శించిన మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, శ్రీ దామోదర రాజనర్సింహ గారు.
– పామ్ ఆయిల్ రైతులతో ముచ్చటించిన మంత్రులు
– సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన మంత్రులు
– ఆయిల్ పామ్ కర్మాగారంలో ఏర్పాటు చేస్తున్న పవర్ ప్లాంట్ నిర్మాణం కూడా త్వరగా పూర్తి చేయాలి – మంత్రి తుమ్మల
– ఆగస్టు మొదటి వారం వరకు నిర్మాణం పూర్తి చేసి, రైతులకు అందుబాటులోకి తేవాలి – మంత్రి తుమ్మల
– తెలంగాణలోని అన్ని ఉమ్మడి జిల్లాలలో ఆయిల్ ఫెడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అందుబాటులోకి రావాలి – మంత్రి తుమ్మల
– రిఫైనరి మరియు ప్యాకింగ్ యూనిట్ నిర్మాణానికి టెండర్లను వెంటనే పిలవాలి – మంత్రి తుమ్మల

Leave Your Comments

కీరదోసను ఆశించు చీడ పురుగుల నివారణ

Previous article

పశువుల సంరక్షణకు మందులు పంపిణీ చేసిన – మంత్రి అచ్చెన్నాయుడు

Next article

You may also like