వార్తలు

కోకో సాగు – ఆదాయ వ్యయాలు

దేశంలో కోకో పంటను సుమారు 82,940 హెక్టార్ల విస్తీర్ణంలో తీర ప్రాంతం గల వివిధ రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. కొబ్బరి, ఆయిల్ పామ్, వక్క వంటి వన్యతోట పంటల్లో ముఖ్యంగా అంతర ...
తెలంగాణ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టిని  కలిసిన జయశంకర్ వర్శిటీ ఉపకులపతి ఆల్దాస్ జానయ్య

 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టిని ముంబై లోని ఎస్ బీ ...
తెలంగాణ

రాబోయే నాలుగేళ్లలో రైతులకోసం అనుకున్న పనులన్నీ చేస్తాం.

సేద్య రంగంలో నూతన ధోరణులు, లాభదాయక వ్యవసాయంపై అవగాహన రాబోయే నాలుగేళ్లలో రైతుల కళ్ళలో కాంతిని చూస్తాం రైతు పండుగ ద్వారా కొత్త పంటలు, యాంత్రికీకరణ పై రైతులకు అవగాహన ఆయిల్ ...
తెలంగాణ

రైతు సమస్యలపై తుమ్మలతో చర్చించిన కోదండరెడ్డి

 Chairman Kodanda Reddy : వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఇతర సభ్యులు సెక్రటేరియట్ లో ఈ రోజు (నవంబర్ 21) వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి ఆదర్శరైతుల నియామకం, ...
తెలంగాణ

వ్యవసాయ యాంత్రీకరణ పథక పునరుద్ధరణకు కసరత్తు …వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

జిల్లా స్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శనలకు ఆదేశాలు ఆయా ప్రాంతాల్లోని డిమాండ్ బట్టి ఎంపిక చేసిన పనిముట్లు/యంత్రాల సరఫరావ్యవసాయ యాంత్రికరణ పథకాన్ని త్వరలో పునరుద్దరించడానికి కావాల్సిన నిధులు, పథక అమలు తీరుతెన్నులపై ...
వార్తలు

ఉద్యానపంటల్లో శిక్షణకు తెలంగాణాలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్  

ప్రైవేట్ భాగస్వామ్యంతో సహజ,సేంద్రియ పద్ధతుల్లో ఉద్యాన పంటల పెంపకంపై రైతులకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం సుముఖత వ్యక్తం జేసింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ...
ఆంధ్రప్రదేశ్

ఆన్ లైన్ విధానంలో ఉల్లి విక్రయాలు పునరుద్ధరణ

సాంకేతిక సమస్యకు పరిష్కారం … Onion sales : ఆన్ లైన్ విధానంలో ఉల్లి విక్రయాలు పునరుద్ధరణ గత వరం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలలో క్రయవిక్రయాలు జరిగే ...
ఆంధ్రా వ్యవసాయం

ఏపీలో పశుగణన కార్యక్రమాన్ని ప్రారంభించిన  వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు 

21వ అఖిల భారత పశుగణన కార్యక్రమాన్నిఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు (అక్టోబర్ 25) శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడి గ్రామంలో ప్రారంభించారు. అక్టోబర్ 25 ...
ఆంధ్రప్రదేశ్

టన్ను ఆయిల్ పామ్ ధర రూ.2980 పెంచిన కేంద్రం…

 Oil Palm : ఏపీ వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మద్దతు ధర పెంపుతో ఆయిల్ పామ్ రైతుల హర్షం ఏపి ప్రభుత్వ కృషితో కేంద్రం చర్యలు  దిగుమతి సుంకం 5.5 ...

Posts navigation