Telangana Cabinet Meeting
వార్తలు

యాసంగి సాగుపై రేపు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

Telangana Cabinet Meeting On Monday తెలంగాణాలో యాసంగి పంట వరి కొనుగోలు విషయంలో అధికారపార్టీ కేంద్రంతో పలుమార్లు భేటీలు నిర్వహించింది. పంట కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరింది. కాగా.. వరి ...
Congress Vari Deeksha Live
వార్తలు

కాంగ్రెస్ వరి దీక్ష !

Congress Vari Deeksha Live తెలంగాణలో యాసంగి పంట కొనుగోలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ వరి దీక్షకు పూనుకుంది. రైతులు నెలరోజుల నుంచి ధాన్యం అమ్ముడుపోక కల్లాల్లోనే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం ...
Centre disappoints Telangana again
వార్తలు

టార్గెట్ చెప్పం… వడ్లు కొనం

వరి కొనుగోలుపై తెగేసి చెప్పిన కేంద్రం ప్రభుత్వం ఢీల్లీలో రాష్ట్ర మంత్రులు, ఎంపీల చర్చలు విఫలం వరిని వద్దంటలేమంటూనే పంట మార్పిడి తప్పనిసరి అని వింత వాదన రాజకీయం చేయొద్దని ఉచిత ...
farmer sad
రైతులు

కాళ్లు మొక్కుతా.. ధాన్యం కొనండి సారూ …

Janagama Farmer Touches Feet Of DMO ప్రభుత్వాలు మారుతున్నాయి..ముఖ్యమంత్రులు మారుతున్నారు. కానీ రైతన్న సమస్య మాత్రం తీరలేదు. ఓ వైపు భారీగా పెరిగిపోతున్న పంట పెట్టుబడులు..మరోవైపు పండించిన పంటకు దక్కని ...
YS Sharmila Fires on CM KCR
వార్తలు

వడ్లు కొనకపోతే అధికారానికి నిప్పు పెట్టుడే…

YS Sharmila Fires on CM KCR తెలంగాణాలో వరి ధాన్యం కొనుగోలు అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా రైతులు కనిపించని పరిస్థితి. ఈ విషయంలో ...
KTR Niranjan Reddy
వార్తలు

వరి కొనుగోలుపై మరోసారి ఢీల్లీకి…

యాసంగి వరి పంట కొనుగోలు అంశం గత కొద్దిరోజులుగా హాట్ టాపిక్ గా మారుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ మేరకు సీఎం ...
kcr revanth reddy
వార్తలు

ధాన్యం కొనుగోలులో మ్యాచ్ ఫిక్సింగ్ !

కల్లాల్లో రైతు కన్నీరు పెడుతుంటే – ఢిల్లీలో కేసీఆర్ సేద తీరుతున్నాడు ఢిల్లీ పర్యటన రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలో భాగం ఈ తీర్థయాత్రలతో అయ్యేది లేదు పొయ్యేదీ లేదు ...
trs meets with centre ministers
వార్తలు

వరి కొనుగోలుపై 26న మళ్లీ కలుద్దాద్దాం: కేంద్రం

No clarity on paddy procurement by Centre వరి కొనుగోలు అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కుదరడం లేదు. యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా రాష్ట్ర ...
minister niranjan reddy
వార్తలు

రైతులకు మీరేం చేశారు…!

minister niranjan reddy . తెలంగాణ, బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కెసిఆర్ రైతుల్ని పట్టించుకోవట్లేదన్న వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. ...
తెలంగాణ సేద్యం

యాసంగి పంటల ప్రణాళికపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

యాసంగి పంటల ప్రణాళికపై కసరత్తు ఏఏ ప్రాంతాలలో ఏఏ పంటలు వేయాలి ? వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ? ఎంత విస్తీర్ణంలో వేయాలి ? ...

Posts navigation